Andhra Pradesh: ఏపీలో ఓట్ల పంచాయితి.. వైసీపీ, టీడీపీ నాయకుల పోటాపోటీ విమర్శలు

ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అనే తేడా లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏపీలో ఎక్కడ చూసినా ఒక్కటే పంచాయితీ.. అదే ఓట్ల పంచాయితీ. మరో మూడు నెలల్లో ఓట్ల పండుగ రాబోతున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య ఈ ఓట్ల వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ప్రతి జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు

Andhra Pradesh: ఏపీలో ఓట్ల పంచాయితి.. వైసీపీ, టీడీపీ నాయకుల పోటాపోటీ విమర్శలు
YSRCP vs TDP
Follow us

|

Updated on: Dec 11, 2023 | 6:22 AM

ఈ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అనే తేడా లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏపీలో ఎక్కడ చూసినా ఒక్కటే పంచాయితీ.. అదే ఓట్ల పంచాయితీ. మరో మూడు నెలల్లో ఓట్ల పండుగ రాబోతున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య ఈ ఓట్ల వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ప్రతి జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా జగ్గయ్యపేటలో ఓట్ల వ్యవహారం రగడ రేపుతోంది. ఫారం-7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. టీడీపీకి సానుకూలంగా ఉండే మహిళల ఓట్లు తొలగించి.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే ఉంచుతున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే పోలింగ్ బూత్‌లో మూడు ఓట్లున్నా తొలగించడం లేదనేది టీడీపీ నేతల ఆరోపణ. దీనిపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. టీడీపీ నాయకులే వైసీపీ ఓట్లను తొలగించాలని ఫారం- 7 ఇస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తొలగించాల్సిందేనన్నారు.

జనవరి 5వ తేదీ నాటికి తప్పుల్లేని తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీంతో మిగతా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఓట్ల వ్య‌వ‌హారంపైనే దృష్టి పెట్టింది టీడీపీ. అయితే.. టీడీపీ చేస్తున్న ప్ర‌చారానికి వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. అస‌లు దొంగ ఓట్ల వ్య‌వ‌హారం అంతా టీడీపీదేన‌ని, ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ సానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ పంచాయితీని కేంద్ర ఎన్నికల సంఘం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. మరోవైపు  ఎన్నిక‌లకు మ‌రో ఐదు నెల‌లు మాత్ర‌మే గ‌డువు ఉన్న స‌మ‌యంలో ఓట్ల తొల‌గింపు పై రోజుకో ఫిర్యాదు రావ‌డం అటు ఈసీతో పాటు ఇటు పార్టీల్లో కూడా ఆందోళ‌న మొద‌లైంది. రెండు ప్ర‌ధాన పార్టీలు త‌మ సానుభూతిప‌రుల ఓట్లు తొల‌గించేస్తున్నారంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!