Andhra Pradesh: బడుగుజీవులను మింగేసిన పిడుగు.. నలుగురు స్పాట్ డెడ్.. మరో ముగ్గురు

ఏలూరు జిల్లాలో బడుగు జీవులు బ్రతుకులు కూలిపోయాయి. లింగపాలెం మండలం బోగోలులో రాత్రి పిడుగుపాటుకు గురై నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Andhra Pradesh: బడుగుజీవులను మింగేసిన పిడుగు.. నలుగురు స్పాట్ డెడ్.. మరో ముగ్గురు
Lightning Strike
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:40 PM

Lightning Strike Eluru: వారంతా నిరుపేదలు. రెక్కాడితేగాని డొక్కాడని బడుగుజీవులు. జామాయిల్‌ కర్రలను నరికే పనికి వెళ్లారు. పని ముగించుకున్న కూలీలు అక్కడే ఏర్పాటు చేసుకున్న డేరాల్లో బుక్కెడు తిని నిద్రించారు. అలసిపోవడంతో గాఢనిద్రలోకి వెళ్లారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీశబ్దంతో డేరాలపై పిడుగు పడింది. పిడుగుధాటికి కూలీల బతుకులు ఛిద్రమయ్యాయి. ఏం జరిగిందో తెలిసేలోపే నలుగురు మృతిచెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారు ఏసు, వెంకటస్వామి, అర్జున్‌గా గుర్తించారు. విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏలూరు జిల్లా(Eluru district) లింగంపాలెం మండలం(Lingapalem Mandal) బోగోలులో జరిగిన విషాదంతో తోటికూలీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులను రాయుడు, శ్రీనివాస్‌, గుత్తుల కొండబాబు, వరుకుల ధర్మరాజుగా గుర్తించారు. జామాయిల్‌ కర్రలను నరికేందుకు మొత్తం 35 మంది వచ్చినట్లు చెబుతున్నారు కూలీలు. పనిముగించుకుని అక్కడే ఏర్పాటు చేసుకున్న డేరాల్లో నిద్రపోమామన్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చిందని.. లేచిచూసేసరికే ఘోరం జరిగిపోయిందని కన్నీటిపర్యంతమవుతున్నారు. కూలీలు మూడ్రోజులుగా ప్లాంటేషన్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు డీఎఫ్‌వో సత్యగౌరి. అర్ధరాత్రి పిడుగుపడడతో నలుగురు చనిపోయినట్లు చెప్పారు. మరో నలుగురు గాయపడినట్లు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!