పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరంలో నూతన సంవత్సర వేడుకల్లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మద్యం సేవించి పాత కక్షలతో రెండు వర్గాలు రక్తాలు కారేలా కొట్టుకున్నాయి. ఈ ఘటనలో గాయపడినవారిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం కోటి కేశవరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో పాత గొడవలను గుర్తు చేసుకున్న రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ఇరు వర్గాలు రక్తాలు కారేలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రస్తుతం పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..

