ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… తర్వాత ఏమైందంటే
ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న సాయిచంద్, దుర్గా దంపతులకు కుల ఘర్షణలు అడ్డొచ్చాయి. గుడిలో పెళ్లి చేసుకున్న వీరిపై అమ్మాయి బంధువులు దాడి చేసి, సాయిచంద్ను కట్టేసి కొట్టి, దుర్గను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం సాయిచంద్ గాయాలతో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట దారుణ ఘటనకు గురైంది. కులాంతర వివాహం కారణంగా యువకుడిపై దాడి జరగగా, అతని భార్యను కిడ్నాప్ చేశారు. ముసునూరు మండలం రమణక్కపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయిచంద్, దుర్గా అనే యువతీ యువకులు ప్రేమించుకొని, పెద్దల అంగీకారం లేకపోవడంతో ఏలూరు గంగమ్మ గూడలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సాయిచంద్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, దుర్గా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యువతి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
వైరల్ వీడియోలు
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

