కొత్త GSTకి అదనంగా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సెజ్ సుంకం
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. సిగరెట్లు, పాన్ మసాలాపై 40% జీఎస్టీ, బీడీలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ ధరలు మరింత భారం కానున్నాయి. దురలవాట్లను నియంత్రించడమే ఈ పెంపుదల వెనుక ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది.
కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 40 శాతానికి పెంచారు. బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
వైరల్ వీడియోలు
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

