కొత్త GSTకి అదనంగా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సెజ్ సుంకం
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. సిగరెట్లు, పాన్ మసాలాపై 40% జీఎస్టీ, బీడీలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ ధరలు మరింత భారం కానున్నాయి. దురలవాట్లను నియంత్రించడమే ఈ పెంపుదల వెనుక ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది.
కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 40 శాతానికి పెంచారు. బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
Latest Videos

