Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. స్లీపర్ రైళ్ల ప్రారంభంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాాటులోకి రానన్నాయి. దీంతో రాత్రిపూట ప్రయాణం చేయాలనుకనేవారికి పెద్ద ఉపశమనం లభించనుంది. ఇప్పటికే దేశంలోని నలుమూలల ప్రాంతాలకు వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. వీటి ద్వారా వేలం మంది తమ ప్రయాణం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
