Rinku Rajguru: ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..!
ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే సైరత్. పైన ఫోటో ఈ చిత్రంలోనిదే. ఈ చిత్రంలో ఆకాశ్ హీరోగా నటించగా.. రింకూ రాజ్ గురు కథానాయికగా నటించి మెప్పించింది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
