AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుబుంబాలకు సాయం

Andhra Pradesh journalists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులు సేవలందించిన విషయం తెలిసిందే. అవగాహన

Coronavirus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుబుంబాలకు సాయం
andhra pradesh government
Shaik Madar Saheb
|

Updated on: Mar 17, 2021 | 10:05 PM

Share

Andhra Pradesh journalists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులు సేవలందించిన విషయం తెలిసిందే. అవగాహన కల్పించడంలో.. ప్రజలు కోవిడ్ బారిన పడకుండా నియంత్రించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొంతమంది జర్నలిస్టులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఐ అండ్ పీఆర్ మంత్రిత్వ శాఖ బుధవారం జీవోను విడుదల చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షలను అందించనున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Andhra Pradesh journalists

Also Read: 

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. గత 24గంటల్లో 23 వేలకు పైగా కేసులు.. ఎంతమంది మరణించారంటే?

Rajasthan Crime : రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి మరణ శిక్ష

Follow Us
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?