Coronavirus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుబుంబాలకు సాయం

Andhra Pradesh journalists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులు సేవలందించిన విషయం తెలిసిందే. అవగాహన

Coronavirus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుబుంబాలకు సాయం
andhra pradesh government
Follow us

|

Updated on: Mar 17, 2021 | 10:05 PM

Andhra Pradesh journalists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులు సేవలందించిన విషయం తెలిసిందే. అవగాహన కల్పించడంలో.. ప్రజలు కోవిడ్ బారిన పడకుండా నియంత్రించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొంతమంది జర్నలిస్టులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఐ అండ్ పీఆర్ మంత్రిత్వ శాఖ బుధవారం జీవోను విడుదల చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షలను అందించనున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Andhra Pradesh journalists

Also Read: 

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. గత 24గంటల్లో 23 వేలకు పైగా కేసులు.. ఎంతమంది మరణించారంటే?

Rajasthan Crime : రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి మరణ శిక్ష

ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సెలబ్రిటీల సందడి.. వీడియో
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..
తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలా.. ఇవిగో బెస్ట్ ఆప్షన్లు..