టీటీడీ ఛైర్మన్‌ ఇంటికి అఘోరాలు.. ఎందుకొచ్చారంటే..!

టీటీడీ ఛైర్మన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు విచ్చేశారు. హిమాలయాల నుంచి వచ్చిన ఈ అఘోరాలు విజయవాడలోని వైవీ ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకే వారు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. పూజల తరువాత అఘోరాలు వైవీ కుటుంబానికి ఆశ్వీరచనం ఇవ్వగా.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే అఘోరాలు బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ […]

టీటీడీ ఛైర్మన్‌ ఇంటికి అఘోరాలు.. ఎందుకొచ్చారంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:21 PM

టీటీడీ ఛైర్మన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు విచ్చేశారు. హిమాలయాల నుంచి వచ్చిన ఈ అఘోరాలు విజయవాడలోని వైవీ ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం మేరకే వారు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. పూజల తరువాత అఘోరాలు వైవీ కుటుంబానికి ఆశ్వీరచనం ఇవ్వగా.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Aghoras visit TTD Chairman YV Subba Reddy house in Vijayawada

అలాగే అఘోరాలు బీజేపీ సీనియర్ నేత, నరసాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు ఇంటికి కూడా వెళ్లారు. గంగరాజు కుటుంబ సభ్యులను అఘోరాలు ఆశీర్వదిస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు ఇప్పుడు వైవీ, గోకరాజు ఇంటికి వెళ్లి పూజలు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ