PM Modi: అబూదాబిలో నిర్మించిన స్వామి నారాయణ్ మందిరం.. ఆలయంలో ప్రధాని మోదీ తొలిపూజ
అరబ్దేశాల్లో తొలి హిందూ దేవాలయం స్వామినారాయణ్ టెంపుల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అబూదాబిలో కన్నుల పండువగా ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. అబూదాబి రాజుకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. ఆలయమంతా కలియతిరిగారు మోదీ. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయట్రస్ట్ సిబ్బందిని అభినందించారు.
Most Read Stories