Corona Vaccine: ప్రపంచంలో సంపన్నదేశాల్లో మాత్రమే వేగంగా వ్యాక్సినేషన్.. చాలా పేద దేశాల్లో వ్యాక్సిన్ అలికిడే లేదు!

రోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉందో తెలుసా? కరోనా వ్యాక్సిన్ ఎక్కువగా ఏ దేశాల ప్రజలకు ఇస్తున్నారో తెలుసా?

Corona Vaccine: ప్రపంచంలో సంపన్నదేశాల్లో మాత్రమే వేగంగా వ్యాక్సినేషన్.. చాలా పేద దేశాల్లో వ్యాక్సిన్ అలికిడే లేదు!
Corona Vaccination
Follow us

|

Updated on: Apr 09, 2021 | 4:09 PM

Corona Vaccine: ఇప్పుడు ఇండియాలో వ్యాక్సినేషన్ పై ఒక విధంగా యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. రాజకీయంగా వివక్ష చూపుతున్నారని బీజేపీ యేతర రాష్ట్రాలు గొడవ మొదలెట్టాయి. అసలు కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉందో తెలుసా? కరోనా వ్యాక్సిన్ ఎక్కువగా ఏ దేశాల ప్రజలకు ఇస్తున్నారో తెలుసా? వ్యాక్సిన్ పై రాజకీయంగా అసమానతలు చూపిస్తున్నారని అనుకుంటున్న వేళలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడమూ అవసరమే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సంపన్న దేశాలలో మాత్రమే వేగంగా జరుగుతోంది. నిజానికి 5 శాతం జనాభాకు మాత్రమే సరిపోయే వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అయినా కొన్ని సంపన్న దేశాల్లో మాత్రం ఆ శాతం కంటే ఎక్కువగానే వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. గురువారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం మొత్తం టకాల్లో 40 శాతం కేవలం 27 సంపన్నదేశాలలోనే వినియోగిస్తున్నారని తెలిసింది. ఇక ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 11 శాతం మాత్రమే. 11 శాతం ప్రజలున్న దేశాలకు దేశాలకు 40 శాతం టీకాలు అందితే.. మిగిలిన 89 శాతం ప్రజలున్న దేశాలకు 60 శాతం మాత్రమే అందుతున్నాయన్నమాట.

బ్లూమ్ బెర్గ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధిక ఆదాయం ఉన్న దేశాలు పేద దేశాల కంటే 25 రేట్లు ఎక్కువ టీకాలను వేశాయి. ఆ సంత ఇప్పటివరకు 154 దేశాల్లో వేసిన 72.2 కోట్ల డోస్ లను పరిగణనలోకి తీసుకుని లెక్కలు చెప్పింది.

ఆ సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అమెరికా జనాభా 4.3శాతం కాగా.. మొత్తం వ్యాక్సినేషన్ 24 శాతం ఇక్కడే జరిగింది. అదే పాకిస్థాన్ లో జనాభా ప్రపంచంలో 2.7 శాతానికి సమానం అయితే, ఇక్కడ కేవలం 0.1 శాతానికి మాత్రమే టీకాలు లభించాయి. చాలా సంపన్న దేశాలు ముందుగానే టీకాలు కొనిపెట్టుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ చెబుతోంది.

అమెరికా టీకాల విషయంలో చాలా ముందస్తు జాగ్రత్తలతో ఉంది. అక్కడ వచ్చే మూడు నెలల్లో 75 శాతం మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉంటె.. ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు ఇప్పటి వరకూ 1 శాతం కూడా వ్యాక్సిన్ ప్రజలకు అందించలేకపోయాయి. అంతెందుకు దాదాపుగా 40 దేశాల్లో ఎంతమందికి టీకాలు వేస్తున్నారనే సమాచారమూ అందుబాటులో లేదు.

Also Read: Madhya Pradesh: నాకు కాదు కరోనా.. లోపలున్నవాడికి.. అంబులెన్స్ ఆపి చెరకురసం కోసం వచ్చిన ఆరోగ్య కార్యకర్త!

Corona Cases India: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు