‘కరోనా షిప్’ నుంచి అమెరికన్ల తరలింపు ?

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది […]

'కరోనా షిప్' నుంచి అమెరికన్ల తరలింపు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2020 | 5:55 PM

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది బ్రిటిషర్లు తమను కూడా  ఈ నౌక నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని తమ దేశ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వీరిలో  ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్టు తెలిసింది. ఇద్దరు వృధ్ద బ్రిటిష్ దంపతులు మమ్మల్ని  వెంటనే ఈ నౌక నుంచి తరలించేందుకు విమానాన్ని పంపవలసిందిగా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్ సన్ ను కోరడం విశేషం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేమని వీరు దీనంగా వేడుకుంటున్నారు.

ఈ షిప్ లో 138 మంది భారతీయులు ఉండగా.. వీరిలో ముగ్గురికి ఈ వ్యాధికి సంబంధించిన పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే వారు క్రమేపీ కోలుకుంటున్నారని జపాన్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.  ఈ నెల 19 న వీరిని ఇండియాకు తీసుకువచ్ఛే ఏర్పాట్లు చేయవచ్చు. కాగా-చైనాలో కరోనా మృతుల సంఖ్య 1523 కి చేరింది.

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..