Humanity: ఇలాంటి వారిని చూస్తేనే.. ఇంకా మానవత్వం ఉంది అనిపించేది.. రోడ్డు మీద చిన్నారి దాహార్తిని తీర్చిన ఓ మహిళ

Humanity: దానం గొప్పదనం గురించి రామాయణం (Ramayana), మహాభారతం(Mahabharatam) వంటి అనేక పురాణాల్లో పేర్కొన్నారు. మనిషి సాటి మనిషి  కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించి..

Humanity: ఇలాంటి వారిని చూస్తేనే.. ఇంకా మానవత్వం ఉంది అనిపించేది.. రోడ్డు మీద చిన్నారి దాహార్తిని తీర్చిన ఓ మహిళ
Humanity Photo Viral
Follow us

|

Updated on: Apr 27, 2022 | 7:11 PM

Humanity: దానం గొప్పదనం గురించి రామాయణం (Ramayana), మహాభారతం(Mahabharatam) వంటి అనేక పురాణాల్లో పేర్కొన్నారు. మనిషి సాటి మనిషి  కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించి ఆదుకోవడంలోని గొప్పదనం గురించి వివరించారు. అన్నదానం (Annadanam ), వస్త్ర దానం, విద్యాదానం ఇలా అనేకరకాల దానాలు ఉన్నాయి. అయితే దాహం వేసిన మనిషికి నీరు ఇవ్వడం ఎంతో పుణ్యమని.. ఇలా దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చేవారికి కాశీకి వెళ్లి వచ్చినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు తరచుగా చెప్పేమాట. అయితే ఇలా పెద్దలు చెప్పిన దాన గుణాన్ని కొంతమంది పట్టించుకోరు.. తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ మరికొందరు.. ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడానికి వెనుకాడరు.. ఇలాంటి రకరకాల వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వీడియోలు, ఫోటోలు మాత్రమే హృదయాన్ని ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అనంతరం ఎవరైనా సరే.. ఒకే అంటారు.. “దీనినే మానవత్వం అంటారు” ఈ ఫొటోలో ఉన్న మహిళ మానవత్వానికి ఉదాహరణగా నిలిచింది. ఇలాంటి వారిని చూసినప్పుడే.. ఇంకా భూమి మీద మానవత్వం మిగిలి ఉంది అనిపిస్తుంది.

వైరల్ అవుతున్న ఫొటోలో ఒక మహిళ స్కూటర్ మీద వెళ్తూ రోడ్డుమీద సిగ్నల్ పడడంతో ఆగినట్లు ఉంది. అయితే ఎండ వేడికి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. తన స్కూటర్ దగ్గరకు వచ్చిన ఓ చిన్నారి బాలుడికి తన వాటర్ బాటిల్ లోని నీరు ఇస్తూ కనిపించింది.

ఈ ఫోటోను రాజ్యసభ ఎంపీ రాంభాయ్ మొకారియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఫోటో ప్రసుత్తం రీ ట్విట్స్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేల సంఖ్యలో లైక్‌లు, వందల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన జనాలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.  మానవత్వానికి సేవ చేసే చేతులు..  దేవుణ్ణి ప్రార్థించే పెదవులంత గొప్పవి అని ఒక నెటిజన్ స్పందించగా.. మరొక వినియోగదారు, ‘ఈ ఫోటో చూస్తుంటే, ప్రజలలో మానవత్వం ఇంకా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించాడు.

Also Read :

PM SVANidhi: చిరు వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం స్వీనిధి పథక కాలం పొడిగింపు

Shiva Purana: ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఆరు మాసాల్లో మరణం.. శివపురాణం ఏం చెబుతోంది?

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..