కస్టమర్‌తో గొడవపడ్డ బ్యాంక్‌ సిబ్బంది.. రూ.6 కోట్లు చేతితో లెక్కించమని ఝలక్‌ ఇచ్చిన ఖాతాదారుడు..

బ్యాంకు ఉద్యోగులు పెద్ద మొత్తంలో నగదును లెక్కిస్తున్నట్లు, సూట్‌కేస్ నిండా నోట్లతో ఒక వ్యక్తి బయటకు వెళ్తున్నట్లు చూపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలు మొదట వీబోలో పోస్ట్ చేశారు. ఆ తరువాత ట్విట్టర్‌లో ఇప్పుడు X కనిపించాయి. బ్యాంకు సిబ్బంది డబ్బులు లెక్కిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

కస్టమర్‌తో గొడవపడ్డ బ్యాంక్‌ సిబ్బంది.. రూ.6 కోట్లు చేతితో లెక్కించమని ఝలక్‌ ఇచ్చిన ఖాతాదారుడు..
Chinese Millionaire
Follow us

|

Updated on: Oct 28, 2023 | 9:14 PM

ప్రపంచంలోని చాలా బ్యాంకుల్లో నోట్లను లెక్కించేందుకు మిషన్స్‌ ఉంటాయి. ఎవరైనా పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తే, క్యాషియర్ వాటిని మెషీన్‌తో లెక్కిస్తారు. అలా వాటిని ఒకటి కంటే ఎక్కువసార్లు క్రాస్-చెక్ చేస్తారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి మొత్తం రూ.6 కోట్ల రూపాయలు బ్యాంక్‌ నుంచి విత్‌ డ్రా చేయగా..వాటిని చేతితో లెక్కించాలని పట్టుపట్టాడు. ఇది ఎక్కడో కాదు.. డ్రాగన్‌ కంట్రీ, మన పొరుగు దేశం చైనాలో జరిగింది. చైనా కోటీశ్వరుడు బ్యాంకు నుంచి రూ. 6 కోట్లు విత్ డ్రా చేసి బ్యాంకు సిబ్బందికి ఇచ్చి చేతితో లెక్క చెప్పమని డిమాండ్‌ చేసిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని బ్యాంకు స్థానిక మీడియాకు తెలియజేసింది. 2021లో, కోవిడ్-19 నిబంధనలను పాటించనందున మిలీనియల్ వ్యక్తి బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం బ్యాంకు సిబ్బందికి రూ. 6.5 కోట్లు చేతితో లెక్కపెట్టాలని అన్నారు. బ్యాంకు సిబ్బంది డబ్బులు లెక్కిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చైనీస్ మీడియాలో ప్రచురించబడింది. Weibo మరియు ఇతర సోషల్ నెట్‌వర్క్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.

‘రూ. 6.5 కోట్లు, బ్యాంకు సిబ్బంది చేతితో లెక్కించేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఓవరాల్‌గా దీన్ని బ్యాడ్ కస్టమర్ సర్వీస్‌గా పరిగణిస్తూ.. మిగిలిన లక్షలను ఇతర బ్యాంకుల్లో ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమైనట్లు మిలియనీర్ స్థానిక మీడియాకు తెలిపారు. బ్యాంకు సిబ్బంది పెద్ద మొత్తంలో నోట్లను లెక్కించడం, సూట్‌కేస్ నిండా కరెన్సీతో బయటకు వెళ్తున్న వ్యక్తి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మిలియనీర్ కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను పాటించనందున విభేదాలు సంభవించాయని బ్యాంక్ తెలిపింది. చైనీస్ మీడియా అవుట్‌లెట్ ది పేపర్‌కు ఒక ప్రకటనలో, బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‌లోకి ప్రవేశించినప్పుడు వ్యక్తి మాస్క్‌ ధరించలేదని చెప్పారు. ఆ సమయంలో ప్రొటోకాల్ ప్రకారం భద్రతా సిబ్బంది అతనిని అడ్డుకున్నారు మాస్క్‌ తప్పనిసరి అని అడిగారు ఇది వాగ్వాదానికి దారితీసిందని చెప్పారు.

బ్యాంకు ఉద్యోగులు పెద్ద మొత్తంలో నగదును లెక్కిస్తున్నట్లు, సూట్‌కేస్ నిండా నోట్లతో ఒక వ్యక్తి బయటకు వెళ్తున్నట్లు చూపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలు మొదట వీబోలో పోస్ట్ చేశారు. ఆ తరువాత ట్విట్టర్‌లో ఇప్పుడు X కనిపించాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బేకరీలో 'కర్రీ పఫ్‌' కొన్న కస్టమర్! తిందామని ఆశగా ఓపెన్ చేయబోతే..
బేకరీలో 'కర్రీ పఫ్‌' కొన్న కస్టమర్! తిందామని ఆశగా ఓపెన్ చేయబోతే..
ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌ పుత్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ రాజ్‌ పుత్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్
శాసనసభను కుదిపేస్తున్న అక్కా-తమ్ముడు వివాదం..!
శాసనసభను కుదిపేస్తున్న అక్కా-తమ్ముడు వివాదం..!
పోలీస్ ఫ్యాన్‌కు సెల్ఫీ ఇచ్చిన మహేశ్.. స్టైల్ అదిరిపోలా.. వీడియో
పోలీస్ ఫ్యాన్‌కు సెల్ఫీ ఇచ్చిన మహేశ్.. స్టైల్ అదిరిపోలా.. వీడియో
తెలంగాణ కేబినెట్‌ ఆమోదించిన అంశాలు ఇవే..!
తెలంగాణ కేబినెట్‌ ఆమోదించిన అంశాలు ఇవే..!
హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డీఫ్‌ దుర్మరణం
హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డీఫ్‌ దుర్మరణం
వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్‌ చేయకండి..
వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే! మిస్‌ చేయకండి..
పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు..
పాత్రలు తోమే స్క్రబ్బర్ ఎన్ని రోజులు వాడుతున్నారు..
రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్
రీల్స్ కాదు, రైల్వే మాకు ముఖ్యం.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్
బొద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? యూట్యూబర్ టు హీరో
బొద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? యూట్యూబర్ టు హీరో