Hyderabad: ఆ ప్రాంతాన్ని GHMCలో కలిపేద్దామా? సరికొత్త చర్చకు తెరలేపిన మంత్రి కేటీఆర్

కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? నాకు సమ్మతమే..మరి మీరేమంటారు? మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌...

Hyderabad: ఆ ప్రాంతాన్ని GHMCలో కలిపేద్దామా? సరికొత్త చర్చకు తెరలేపిన మంత్రి కేటీఆర్
Minister Ktr
Follow us

|

Updated on: Sep 22, 2021 | 12:30 PM

Minister KTR on Secunderabad Cantonment: కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? నాకు సమ్మతమే..మరి మీరేమంటారు? మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ ఇటీవల ఊపందుకుంది. దీనిపై స్పందించిన కేటీఆర్..ప్రజాభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్లు చెప్పారు. మరి మీరు ఏమంటారు అంటూ ట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కొందరు కంటోన్మెంట్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ట్వీట్ చేశారు.. బ్రిటిష్‌ పరిపాలనను గుర్తుకు తెస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలతో దాదాపు 10 లక్షల మందికిపైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ సమస్య, అభివృద్ధికి ఏకైక పరిష్కారం కంటోన్మెంట్‌ బోర్డును GHMCలో కలపడమే అంటూ చాలా మంది ట్వీట్ చేశారు..

అయితే, మరికొందరు మాత్రం ఇది అంతా ఈజీ కాదంటున్నారు.. కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఉంటుంది. దాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి.మరి ఇది అయ్యే పనేనా అంటూ మరికొందరు ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు GHMC చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లను కూడా గ్రేటర్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

కంటోన్మెంట్ సమస్య ఈనాటిది కాదు. ఇక్కడి లోకల్ మిలిటరీ అథారిటీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఇష్టంవచ్చినట్టుగా రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి. కరోనా టైమ్‌లో అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను మూసివేశారు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ గతంలో మంత్రి కేటీఆర్‌.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ కూడా రాశారు..

Read Also…  Indian Rupee: ఒక్క కరెన్సీ నోటు ముద్రణకు ఆర్‌బీఐ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? షాకింగ్ విషయాలు మీకోసం..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..