AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP K Keshav Rao: తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆద‌ర్శం… నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నాం…

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శం అని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కే కేశవరావు అన్నారు...

MP K Keshav Rao: తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆద‌ర్శం... నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నాం...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2021 | 4:00 PM

Share

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శం అని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కే కేశవరావు అన్నారు. వ్యవసాయ, సాగు, తాగునీటి, విద్యుత్ రంగాల్లో రాష్ట్రం ఎనలేని ప్రగతి సాధించిందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశరాజధాని ఢిల్లీలో జరిగిన హింసను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమనిపేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేశవరావు డిమాండ్‌ చేశారు.

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు