AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పీవీ  ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Telangana: పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
Road Accident
Velpula Bharath Rao
|

Updated on: Nov 04, 2024 | 4:30 PM

Share

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ  ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అతివేగంగా వచ్చిన కారు స్తంభాన్ని ఢీకొనడంతో ఒకసారిగా స్తంభం విరిగిపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కారులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి