కరీంనగర్ లో కాంగ్రెస్ జోరు.. హాత్ సే హత్‌ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సభ.. అట్టహాసంగా..

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని.. ఆ తప్పు చేయవద్దని రేవంత్ తెలంగాణ సమాజాన్ని కోరారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ జోరు.. హాత్ సే హత్‌  జోడో యాత్ర మొదటి విడత ముగింపు సభ.. అట్టహాసంగా..
Ongress Meeting
Follow us

|

Updated on: Mar 09, 2023 | 10:07 PM

కరీంనగర్‌ బీఆర్ అంబేద్కర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ కవాతు సభ నిర్వహించింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి హాత్ సే హత్‌ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈసభకు ముఖ్య అతిథులుగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌బగేల్‌, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ , రాష్ట్ర ఇన్‌చార్జి ఠాక్రే హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలేనని, దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే.. అన్నారు ఠాక్రే. సోనియా కలలుగన్న సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. ఆ దిశగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేయాలని ఠాక్రే పిలుపు ఇచ్చారు.

రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ మాడల్‌ కాదని ఛత్తీస్‌గడ్ మాడల్ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని.. ఆ తప్పు చేయవద్దని రేవంత్ తెలంగాణ సమాజాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు