KCR: సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు.. కేటీఆర్‌కు రాఖీ కట్టిన టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు

Raksha Bandhan: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి

|

Updated on: Aug 22, 2021 | 6:19 PM

సీఎం కేసీఆర్ కు ఆయన సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.

సీఎం కేసీఆర్ కు ఆయన సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.

1 / 4
సిఎం మనవడు హిమాన్షుబాబు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టారు.

సిఎం మనవడు హిమాన్షుబాబు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టారు.

2 / 4
ఈ రాఖీ వేడుకల్లో సిఎం గారి సతీమణి శోభమ్మ, మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ రాఖీ వేడుకల్లో సిఎం గారి సతీమణి శోభమ్మ, మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

3 / 4
ఇక  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు పలువురు టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు.

ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు పలువురు టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు.

4 / 4
Follow us