AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge: ఉచితంగా 5 జీబీ డేటా పొందే అవకాశం.. ఇంతకీ ఆఫర్‌ను ఎలా పొందాలంటే..

పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్‌ సంస్థలు మొదలు, టెలికాం కంపెనీల వరకు యూజర్లకు మంచి ఆఫర్స్‌ను...

Recharge: ఉచితంగా 5 జీబీ డేటా పొందే అవకాశం.. ఇంతకీ ఆఫర్‌ను ఎలా పొందాలంటే..
Narender Vaitla
|

Updated on: Jan 27, 2023 | 2:59 PM

Share

పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్‌ సంస్థలు మొదలు, టెలికాం కంపెనీల వరకు యూజర్లకు మంచి ఆఫర్స్‌ను అందించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌-ఐడియా యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఉచితంగా ఇంటర్‌నెట్ డేటా పొందే అవకాశాన్ని కల్పించింది. వొడాఫోన్‌-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందొచ్చు.

రిపబ్లిక్‌డే సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. రూ. 199 నుంచి రూ. 299 మధ్య ప్లాన్స్‌లో ఏ రీఛార్జ్‌ చేసుకున్నా ఆ ప్లాన్‌ ప్రయోజనాలతో పాటు యూజర్లు అదనంగా 2 జీబీ డేటా పొందొచ్చని వొడాఫోన్‌-ఐడియా ప్రకటించింది. ఇక రూ. రూ.299 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్‌తో రీచార్జ్‌ చేసిన యూజర్లకు 5జీబీ ఉచిత డేటాను ఉచితంగా అందిస్తారు.

Vi

ఇవి కూడా చదవండి

అయితే కేవలం వీఐ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. వేరే ఏ ఇతర యాప్‌లతో చేసినా అదనపు డేటా లభించదు. ఇదిలా ఉంటే ఉచితంగా వచ్చిన ఈ అదనపు డేటా వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇక ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఫిబ్రవరి 7వ తేదీలోపు రీఛార్జ్‌ చేసుకున్న వారు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారని కంపెనీ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!