తెలుగు వార్తలు » Nilgiris
ఏనుగుల మనుగడను కాపాడాల్సి అవసరం ఎంతైనా ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏనుగులను "కీస్టోన్ జాతులు" గా అభివర్ణించిన సుప్రీంకోర్టు బుధవారం మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏనుగుల కారిడార్ ప్రాంతంలోని 39 రిసార్టులను తొలగించాలని ఆదేశించింది.