తెలుగు వార్తలు » EPF
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మార్చి చివరి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు పరుస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో డబ్బులేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించేందుకు...
కోవిడ్ సంక్షోభం కారణంగా బ్యాంకులు ఏటీఎం నగదు విత్డ్రా నిబంధనల్ని సడలించి కస్టమర్లకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. బ్యాంకులు ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించాయి. కరోనాతో ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్ని సార్లు డబ్బులు డ్రా...
మీరు మీ పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం లేదా? అసలు పీఎఫ్ అకౌంట్ ఉన్న సంగతే మరిచారా? మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? అన్న డౌట్ సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈపీఎఫ్ని...
ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడుకోవడానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీ లో మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ లో పని చేస్తున్న కార్మ�
భారత్లో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. దీంతో ప్రజలు ఆదాయం కోల్పోవడంతో ఈపీఎఫ్ నుంచి కొంత నగదును తీసుకుంటున్నారు. కరోనా కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రూ.2,700 కోట్లను పీఎఫ్ ఖాతాదారులు పీఎఫ్ నగదును తీసుకున్నారని ఈపీఎఫ్వో ద్వారా తెలిసింది. అలాగే ఈపీఎఫ్వో నుంచే కాకుండా సంస్థలు నిర్వహిస్తోన్న పీఎఫ్ ట్రస్టుల్లోనూ ఉద�
మీకు EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్న్యూస్ మీకోసమే. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఇది తెలియక పోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం..
మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఖాతాలో మీ పేరు ఏంటి? ఇలా అన్ని రకాల వివరాలు తెలుసుకుని.. UAN నెంబర్ తెలుసుకుంటారు. అంతే.. ఇంకేముంది..
ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) తీపికబురు తీసుకురాబోతోంది. కొత్త రూల్స్ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకోబోతోంది.ఈపీఎఫ్వో తన 6 కోట్ల మంది సబ్స్క్�
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి పొందినట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. భవిష్య నిధి సొమ్మును పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్
పీఎఫ్పై 8.65శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సుముఖంగా ఉందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగ భవిష్యనిధి డిపాజిట్లపై వడ్డీని 8.65 శాతంగా నిర్ణయిస్తూ కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించబోతున్నట్టు ఆయన చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రైవేటు సెక�