EPFO Alert: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అలర్ట్.. మే 3 వరకే ఆ అవకాశం.. ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చిన సంస్థ..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా లక్షలాది మంది పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. ఎక్కువ పెన్షన్ కావాలంటే.. దాని కోసం ఏమి చేయాలో EPFO ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. అధిక పెన్షన్ ఎంపికను ఎంచుకునే అవకాశాన్ని EPFO తన చందాదారులకు అందించిన విషయం తెలిసిందే. ఎక్కువ పెన్షన్ పొందడానికి చందాదారులు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Most Read Stories