తెలుగు వార్తలు » Akhilesh
ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. మొన్నటి వరకు ఫ్రెండ్స్గా ఉన్న సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్పార్టీలు తమ స్నేహబంధాన్ని తుంచేసుకున్నాయి..
యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీని ఎదుర్కొనేందుకు తనదైనశైలిలో వ్యూహాలు రచించారు. ఏకంగా యూపీ సీఎం యోగి లాంటి వ్యక్తి�
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సీన్ ఇది. 24 ఏళ్ల తర్వాత ఒకే వేదికను ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పంచుకున్నారు. మెయిన్పూరిలో ములాయం సింగ్ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ములాయం.. సమాజ్వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ మాయా�