IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

దక్షిణాఫ్రికాతో ఇప్పటికే  టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ ను సైతం సమర్పించుకుంది.  బోలాండ్ పార్క్ వేదికగా  రెండో  జరిగిన రెండో వన్డేలో  సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో  భారతజట్టుపై

IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..
Follow us

|

Updated on: Jan 22, 2022 | 12:33 AM

దక్షిణాఫ్రికాతో ఇప్పటికే  టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ ను సైతం సమర్పించుకుంది.  బోలాండ్ పార్క్ వేదికగా  రెండో  జరిగిన రెండో వన్డేలో  సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో  భారతజట్టుపై విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది.  288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా  టార్గెట్ ను అందుకుంది.  ఓపెనర్లు  జానేమన్‌ మలన్‌ 91, క్వింటన్‌ డికాక్‌ 78  సౌతాఫ్రికా కు గట్టి పునాది వేయగా.. కెప్టెన్ తెంబా  బవుమా (35) మరోసారి కీలక ఇన్నింగ్స ఆడాడు . ఇక చివర్లో మార్ర్కమ్‌ (35 నాటౌట్‌), డసెన్‌ (34 నాటౌట్‌) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.  కాగా  ఫ్లాట్ పిచ్ పై  టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్కరు కూడా ప్రొటీస్ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. టీమిండియా బౌలర్ల లో బుమ్రా, భువనేశ్వర్‌, చహల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

పంత్ మెరుపులు..

కాగా అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెన ర్లు శుభారంభం అందించారు. ధావన్‌(29), కేఎల్‌ రాహుల్‌(55) మొదటి వికెట్ కు  63 పరుగుల భాగస్వామ్యం అందించారు. వన్ డౌన్ లో కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి రిషభ్  పంత్ ( 71 బంతుల్లో 85 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ,రెండు సిక్స్ లు ఉన్నాయి.   పంత్, రాహుల్ భాగస్వామ్యంతో ఒకానొక దశలో టీమిండియా భారీ స్కోరు దిశగా కనిపించింది. కానీ  వారిద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ (11), వెంకటేశ్ అయ్యర్ (22) త్వరగా పెవిలియన్ చేరడంతో స్కోరు నెమ్మదించింది.   అయితే మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించిన శార్దూల్‌ ఠాకూర్‌ ( 40 నాటౌట్‌ ) మరోసారి ఆకట్టుకోవడంతో టీమిండియా 287 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.  ఇక సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 2, మగల, మార్క్రమ్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. కీలక ఇన్నింగ్స్ తో సఫారీలకు శుభారంభం అందించిన ఓపెనర్ క్వింటన్ డికాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక సిరీస్ లో చివరి నామమాత్రపు వన్డే ఆదివారం జరగనుంది.

Also Read: HDFC Life Insurance: పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఆదాయం..!

Dolo 650: అంద‌రి త‌ల నొప్పిని త‌గ్గించే డోలో 650.. కంపెనీ వారి త‌ల‌రాత‌ను మార్చేసింది.. కాసుల వ‌ర్షం..

Woman Pulls Bus With Hair video: డ‌బుల్ డెకర్‌ బ‌స్సును జడతో సులభంగా లాగి గిన్నిస్ బుక్‌లో రికార్డ్‌.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో..

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు