Google Year in Search 2021: గూగుల్‎లో ఎక్కువ మంది వెతికిన వ్యక్తిగా నీరజ్ చోప్రా.. ఆ తర్వాతి స్థానంలో ఆర్యన్ ఖాన్..

గూగుల్‎లో 2021సంవత్సరంలో అత్యధిక మంది వెతికిన వ్యక్తిగా ఒలింపిక్స్ గోల్డ్ మోడల్ విన్నర్ నీరజ్ చోప్రా నిలిచారు. ఇందుకు సంబంధంచిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది...

Google Year in Search 2021: గూగుల్‎లో ఎక్కువ మంది వెతికిన వ్యక్తిగా నీరజ్ చోప్రా.. ఆ తర్వాతి స్థానంలో ఆర్యన్ ఖాన్..
Chopra
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 09, 2021 | 4:36 PM

గూగుల్‎లో 2021సంవత్సరంలో అత్యధిక మంది వెతికిన వ్యక్తిగా ఒలింపిక్స్ గోల్డ్ మోడల్ విన్నర్ నీరజ్ చోప్రా నిలిచారు. ఇందుకు సంబంధంచిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది. వార్షిక సంవత్సర శోధన నివేదికలో చలనచిత్రాలు, వార్తల ఈవెంట్‌లు, వంటకాలు మరెన్నో ఉన్నాయి. కోవిడ్-19 ఏడాది పొడవునా ఉన్నందున, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ పెద్ద వనరుగా మారింది. భారతదేశంలో 2021లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల్లో నీరజ్ చోప్రా, ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, ఎలాన్ మస్క్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు.

పురుషుల జావెలిన్ త్రోలో టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‎లో డ్రగ్స్‎తో పట్టుపడ్డాడు. అతడు దాదాపు 22 రోజులు ముంబై జైలులో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో షెహనాజ్ గిల్ నిలిచారు. ఆమె పంజాబీ చిత్రం హోన్స్లా రఖ్ కారణంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. పోర్న్ ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నాల్గో స్థానంలో ఉన్నారు.

జాబితాలో చివరిగా టెస్లా CEO ఎలోన్ మస్క్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో విక్కీ కౌశల్, పీవీ సింధు, బజరంగ్ పునియా, సుశీల్ కుమార్, వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ ఉన్నారు.

Read Also.. Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారా.. రోహిత్ శర్మకే బాధ్యతలు అప్పగిస్తారా..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు