రోహిత్ శర్మ ను అవమానించిన కోహ్లీ..!

విశాఖ: ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠం సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి చవి చూసింది. చివరి ఓవర్ లో ఆసీస్ 14 పరుగులు చేయాల్సి ఉండగా ఉమేష్ యాదవ్ కట్టడి చేయలేకపోయాడు. ఫలితంగా భారత్ పరాజయం పాలైంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా […]

రోహిత్ శర్మ ను అవమానించిన కోహ్లీ..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:45 PM

విశాఖ: ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠం సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి చవి చూసింది. చివరి ఓవర్ లో ఆసీస్ 14 పరుగులు చేయాల్సి ఉండగా ఉమేష్ యాదవ్ కట్టడి చేయలేకపోయాడు. ఫలితంగా భారత్ పరాజయం పాలైంది.

ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా బౌలింగ్ వేస్తుండగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ  అతడికి సూచనలు ఇచ్చేందుకు వచ్చారు. అయితే కోహ్లీ, బుమ్రా మాత్రమే మాట్లాడుకుని.. ప్రక్కనే ఉన్న రోహిత్ ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న రోహిత్ ని.. కోహ్లీ, బుమ్రా అవమానించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే రోహిత్ ని అవమానించడం కాదని.. అసలు రోహిత్ కు జట్టులో చోటివ్వడమే ఎక్కువని ట్వీట్ చేస్తున్నారట. కాపీ రైట్స్ కారణంగా దీనికి సంబంధించిన వీడియో డిలీట్ అవ్వగా.. ఆలోపే  నెటిజన్లు దీనిని షేర్ చేసేశారు.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు