వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 50 ఓవర్లలో 17 ఫోర్లు, 45 సిక్సులు.. 506 పరుగులతో ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసిన టీం..

విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో తమిళనాడు బ్యాట్స్‌మెన్ ఎన్ జగదీశన్ డబుల్ సెంచరీ, సాయి సుదర్శన్ సెంచరీ సాధించారు. అరుణాచల్ ప్రదేశ్‌పై జట్టు 506 పరుగులు చేసింది.

వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 50 ఓవర్లలో 17 ఫోర్లు, 45 సిక్సులు.. 506 పరుగులతో ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసిన టీం..
Tamil Nadu Cricket Team Vijay Hazare Trophy
Follow us

|

Updated on: Nov 21, 2022 | 4:15 PM

సోమవారం విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల తుఫాను కురిసింది. చిన్నస్వామి స్టేడియంలో అరుణాచల్ ప్రదేశ్‌పై తమిళనాడు జట్టు 506 పరుగులు చేసింది. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఓ జట్టు 500 మార్కును దాటడం ఇదే తొలిసారి. అరుణాచల్‌పై తమిళనాడు చేసిన 506 పరుగులు.. ఈ ఏడాది ప్రారంభంలో నెదర్లాండ్స్‌పై 498 పరుగులు చేసిన ఇంగ్లండ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది.

ఇంగ్లండ్ కంటే ముందు సర్రే 2007లో గ్లౌసెస్టర్‌షైర్‌పై 496 పరుగులు చేసింది. అయితే ఇప్పుడు ఈ జట్లన్నీ ఓడించి తమిళనాడు ఈ రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీసన్ 277 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది లిస్ట్ A క్రికెట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్. అంతేకాదు వరుసగా ఐదు సెంచరీలు బాది ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

సాయి సుదర్శన్‌తో కలిసి జగదీసన్ 416 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో తొలిసారిగా ఒక జంట 400 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని పంచుకుంది. సాయి సుదర్శన్ కూడా 154 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కలిసి 17 సిక్స్‌లు, 44 ఫోర్లు కొట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ జోడీ విరామం తర్వాత తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ మాత్రమే ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు