రోహిత్, విరాట్ వార్..అనుష్క ఏమందంటే?
వరల్డ్ కప్ సెమీస్ నుంచి నిష్క్రమణ నేపథ్యంలో..టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్శర్మల మధ్య గ్యాప్ పెరిగిపోయిందని..కోల్డ్ వార్ జరుగుతుందని..రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్కు సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. వీటికి ఆద్యం పోసే విధంగా.. రోహిత్శర్మ.. కోహ్లీ, అతని వైఫ్ అనుష్కశర్మల ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి అన్ఫాలో అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై స్పందించిన విరాట్ వైఫ్, నటి అనుష్కశర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టారు. ‘తప్పుడు వార్తల […]
వరల్డ్ కప్ సెమీస్ నుంచి నిష్క్రమణ నేపథ్యంలో..టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్శర్మల మధ్య గ్యాప్ పెరిగిపోయిందని..కోల్డ్ వార్ జరుగుతుందని..రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్కు సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. వీటికి ఆద్యం పోసే విధంగా.. రోహిత్శర్మ.. కోహ్లీ, అతని వైఫ్ అనుష్కశర్మల ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి అన్ఫాలో అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై స్పందించిన విరాట్ వైఫ్, నటి అనుష్కశర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టారు. ‘తప్పుడు వార్తల ప్రచార నేపథ్యంలో నిజం మాత్రమే నిశబ్దంతో కరచాలనం చేస్తుంది’ అనే కొటేషన్ ఫొటోను పోస్టు చేశారు. అయితే రోహిత్, కోహ్లీల మధ్య ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ మాత్రం రావడం లేదు.