AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adi Kailash Yatra: పాండవులు చివరి జర్నీ చేసిన ఆది కైలాస యాత్ర.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు

ఉత్తరాఖండ్‌ని దేవ భూమి అని అంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, రమణీయమైన ప్రకృతి, మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. అలాంటి మరమైన ప్రదేశాలు కైలాస యత్రలో చాలా ఉన్నాయి. ఇవి అందంగా ఉండటంతో పాటు, అనేక రహస్యాలను కలిగి ఉంటాయి. ఈ రహస్యాల గురించి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. ఈ మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Apr 16, 2025 | 11:47 AM

Share
హిందూ మతంలో ఆది కైలాస యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యటనకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. ఆది కైలాస యాత్ర అందంగా సాగడంతో పాటు.. అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికీ శాస్త్రవేత్తలు చేధించలేక పోతున్నారు. ఈ రోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ మతంలో ఆది కైలాస యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యటనకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. ఆది కైలాస యాత్ర అందంగా సాగడంతో పాటు.. అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికీ శాస్త్రవేత్తలు చేధించలేక పోతున్నారు. ఈ రోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 5
ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించిందని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోరఘర్ జిల్లాలో కైలాస మానసరోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ॐ పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడటం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా ధార్చుల నుంచి గుంజికి వచ్చి ఓం పర్వతాన్ని సందర్శించిన తర్వాత గుంజికి తిరిగి వచ్చి ఆది కైలాస వైపు ప్రయాణించాలి.

ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించిందని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోరఘర్ జిల్లాలో కైలాస మానసరోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ॐ పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడటం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా ధార్చుల నుంచి గుంజికి వచ్చి ఓం పర్వతాన్ని సందర్శించిన తర్వాత గుంజికి తిరిగి వచ్చి ఆది కైలాస వైపు ప్రయాణించాలి.

2 / 5
ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిలింగంగం నుంచి కొంత దూరంలో ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. జూన్-జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా ఉంటుంది.

ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిలింగంగం నుంచి కొంత దూరంలో ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. జూన్-జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా ఉంటుంది.

3 / 5
వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలోని ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు.. వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలోని ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు.. వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

4 / 5
పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కుటి గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి స్టాప్. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవిని నేటికీ ఇక్కడ పూజిస్తారు. కుటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారని.. ఆ తర్వాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారని గ్రామస్తులు నమ్ముతారు. కుంతీ తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసిందని విశ్వాసం.

పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కుటి గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి స్టాప్. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవిని నేటికీ ఇక్కడ పూజిస్తారు. కుటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారని.. ఆ తర్వాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారని గ్రామస్తులు నమ్ముతారు. కుంతీ తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసిందని విశ్వాసం.

5 / 5
Follow Us
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం