Adi Kailash Yatra: పాండవులు చివరి జర్నీ చేసిన ఆది కైలాస యాత్ర.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
ఉత్తరాఖండ్ని దేవ భూమి అని అంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, రమణీయమైన ప్రకృతి, మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. అలాంటి మరమైన ప్రదేశాలు కైలాస యత్రలో చాలా ఉన్నాయి. ఇవి అందంగా ఉండటంతో పాటు, అనేక రహస్యాలను కలిగి ఉంటాయి. ఈ రహస్యాల గురించి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. ఈ మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
