AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adi Kailash Yatra: పాండవులు చివరి జర్నీ చేసిన ఆది కైలాస యాత్ర.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు

ఉత్తరాఖండ్‌ని దేవ భూమి అని అంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, రమణీయమైన ప్రకృతి, మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. అలాంటి మరమైన ప్రదేశాలు కైలాస యత్రలో చాలా ఉన్నాయి. ఇవి అందంగా ఉండటంతో పాటు, అనేక రహస్యాలను కలిగి ఉంటాయి. ఈ రహస్యాల గురించి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. ఈ మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Apr 16, 2025 | 11:47 AM

Share
హిందూ మతంలో ఆది కైలాస యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యటనకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. ఆది కైలాస యాత్ర అందంగా సాగడంతో పాటు.. అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికీ శాస్త్రవేత్తలు చేధించలేక పోతున్నారు. ఈ రోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ మతంలో ఆది కైలాస యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యటనకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. ఆది కైలాస యాత్ర అందంగా సాగడంతో పాటు.. అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికీ శాస్త్రవేత్తలు చేధించలేక పోతున్నారు. ఈ రోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 5
ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించిందని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోరఘర్ జిల్లాలో కైలాస మానసరోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ॐ పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడటం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా ధార్చుల నుంచి గుంజికి వచ్చి ఓం పర్వతాన్ని సందర్శించిన తర్వాత గుంజికి తిరిగి వచ్చి ఆది కైలాస వైపు ప్రయాణించాలి.

ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించిందని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోరఘర్ జిల్లాలో కైలాస మానసరోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ॐ పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడటం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా ధార్చుల నుంచి గుంజికి వచ్చి ఓం పర్వతాన్ని సందర్శించిన తర్వాత గుంజికి తిరిగి వచ్చి ఆది కైలాస వైపు ప్రయాణించాలి.

2 / 5
ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిలింగంగం నుంచి కొంత దూరంలో ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. జూన్-జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా ఉంటుంది.

ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిలింగంగం నుంచి కొంత దూరంలో ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచు కనిపిస్తుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. జూన్-జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా ఉంటుంది.

3 / 5
వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలోని ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు.. వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

వరి సాగు ఆది కైలాస పర్వతం సమీపంలోని ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు.. వరి పంట పెరుగుదల ఒక రహస్యం. పాండవుల వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

4 / 5
పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కుటి గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి స్టాప్. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవిని నేటికీ ఇక్కడ పూజిస్తారు. కుటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారని.. ఆ తర్వాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారని గ్రామస్తులు నమ్ముతారు. కుంతీ తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసిందని విశ్వాసం.

పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కుటి గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి స్టాప్. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవిని నేటికీ ఇక్కడ పూజిస్తారు. కుటి గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారని.. ఆ తర్వాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారని గ్రామస్తులు నమ్ముతారు. కుంతీ తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసిందని విశ్వాసం.

5 / 5
Follow Us
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..