TRS on Etela Rajendar: కాషాయం వైపు ఈటల వేగంగా అడుగులు.. ఆయనపై వేటుకు గులాబీ దళం రంగం సిద్ధం..!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అడుగులు వేస్తుంటే... ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసింది గులాబీ దళం. ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడంపై ఆగ్రహంగా ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
