ఏపీలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీలతో చర్చించేందుకు

ఏపీలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2020 | 9:09 AM

Local Body Elections: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని ఆ ప్రకటనలో రమేష్‌ కుమార్ వెల్లడించారు. ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించాక తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,412 పాజిటివ్ కేసులు

Bigg Boss 4: అరియానాకు బిగ్‌బాస్ పరీక్ష.. ఊపిరి పీల్చుకున్న సభ్యులు

Latest Articles