Sattupalli:  నీకు తెలంగాణా గురించి మాట్లాడే నైతిక హక్కులేదు..వైఎస్ షర్మిల పై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైర్

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు నిన్న ఖమ్మంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై తెలంగాణాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు ఆమె పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తుండగా.. మరికొందరు ఆమె పార్టీ పెట్టడంపై విరుచుకు పడుతున్నారు.

Sattupalli:  నీకు తెలంగాణా గురించి మాట్లాడే నైతిక హక్కులేదు..వైఎస్ షర్మిల పై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైర్
Sattupalli
Follow us

|

Updated on: Apr 10, 2021 | 4:28 PM

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు నిన్న ఖమ్మంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై తెలంగాణాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు ఆమె పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తుండగా.. మరికొందరు ఆమె పార్టీ పెట్టడంపై విరుచుకు పడుతున్నారు. పార్టీ పెడతానని చెప్పడమే కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టె హక్కు తనకు ఉందనీ.. తనను తెలంగాణ లో అడ్డుకునే వారు ఎవరినీ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఏప్రిల్ 15వ తేదీన నిరాహారదీక్ష చేస్తానని షర్మిల చెప్పడంపై కూడా తెలంగాణలోని నేతలు మండిపడుతున్నారు.

తాజాగా షర్మిల ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. షర్మిల పార్టీ పెట్టుకోవాలంటే ఆంధ్రాలో పెట్టుకోవాలి కానీ, తెలంగాణలో ఎలా పెడతారని వీరయ్య ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకు లేదని అయన అన్నారు. ఇంకా పార్ట్ పెట్టనూ లేదు.. విధి విధానాలు ఖరారు చేయలేదు.. కానీ, అప్పుడే ఏప్రిల్ 15వ తేదీన నిరాహారదీక్ష అంటూ అల్టిమేట్ ఇస్తున్నారు అంటూ విమర్శించారు. మీరు అల్టిమేటం ఇవ్వాలనుకుంటే మోడీకి గానీ, జగన్ కు గానీ ఇవ్వండి. ఇక్కడ తెలంగాణలో ఇటువంటి అల్టిమేటమ్ లు నడవవు అంటూ షర్మిలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వెంకట వీరయ్య.

కాగా, శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందన్న షర్మిల.. జులై 8వ తేదీన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. అదే రోజుల పార్టీ జెండాను కూడా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు