తమిళ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మోదీ మాటలు ఆపేసి.. చెవులకు పని చెప్పాలి, ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్స్

ఎన్నికల వేళ తమిళనాట కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్లు విసురుతున్నారు. అటు, బీజేపీ అగ్రనేతలు సైతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల..

తమిళ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మోదీ మాటలు ఆపేసి.. చెవులకు పని చెప్పాలి, ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్స్
Rahul Gandhi
Follow us

|

Updated on: Feb 28, 2021 | 10:16 PM

ఎన్నికల వేళ తమిళనాట కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్లు విసురుతున్నారు. అటు, బీజేపీ అగ్రనేతలు సైతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళ భాషపై అమితమైన అభిమానాన్ని ఒలకబోస్తున్నారు. ప్రజల్ని సెంటిమెంట్‌తో కొడుతున్నారు. ఈ క్రమంలో తన పర్యటనలలో మోదీని టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. తమిళభాషపై, సంస్కృతిపై ప్రధాని ప్రశంసలు కురిపిస్తుంటే….తన టూర్‌లో మోదీని టార్గెట్‌ చేసుకున్నారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. తమిళ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మోదీ మాటలు ఆపేసి..చెవులకు పని చెప్పాలన్నారు రాహుల్‌గాంధీ.

అంతకుముందు రోజు కూడా తమిళ ప్రజల హృదయాలను గౌరవంతో, ప్రేమతో గెలుచుకోవాలని ప్రధానికి సూచించారు రాహుల్‌గాంధీ. తమిళనాడు సీఎం పళనిస్వామి ద్వారా తమిళనాడు రాష్ట్రాన్ని ప్రధాని మోదీ రిమోట్ కంట్రోల్‌తో పాలించాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రాన్ని ప్రధాని టెలివిజన్ అనుకుంటున్నారు. కానీ తమిళ ప్రజలు ఈ రిమోట్ నుంచి బ్యాటరీ తీసేసి ఆ రిమోట్‌ని అవతల పారేస్తారన్నారు రాహుల్‌గాంధీ. తమిళనాడులో ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న వేళ రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Read also : తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు