AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం.. ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలిగందన్న ఏపీ గవర్నర్‌

ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో శాంతిభద్రతలను దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌..

రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం.. ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలిగందన్న ఏపీ గవర్నర్‌
K Sammaiah
|

Updated on: Jan 26, 2021 | 3:30 PM

Share

ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో శాంతిభద్రతలను దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగాయని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వ్యాఖ్యానించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొందరు కుట్ర పన్నారని, వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోలిగిందని గవర్నర్‌ చెప్పారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం జగన్‌, మంత్రులు, గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తన ప్రసంగంలో ఇటీవలి ఘటనలను ప్రస్తావించారు.

మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో గతంలో ఇబ్బందు వచ్చాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయన్నారు. అందుకోసం ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు గవర్నర్‌.

'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..