విమానంలో బట్టలు ఊడదీసుకున్న మహిళ… చివరికి ఏమైందంటే.. వీడియో వైరల్
ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు విమానం వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. విమానంలో ఏకంగా బట్టలు విప్పేసుకుని వింతగా ప్రవర్తించింది. దీంతో ప్రయాణికులంతా వణికిపోయారు. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీయడంతో విమానం వెనక్కి మళ్లించారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం హ్యూస్టన్లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఓ మహిళ బిగ్గరగా కేకలు వేసింది. హ్యూస్టన్ నుంచి
- K Sammaiah
- Updated on: Mar 7, 2025
- 3:29 pm
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఅర్ఎస్ నేతలతో కేసీఅర్ సమావేశం… ఆ విషయంలో దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఅర్ఎస్ నేతలతో కేసీఅర్ సమావేశం అయ్యారు. సహావేశానికి కేటీఆర్, హరీష్, కవిత, పద్మారావు హాజరయ్యారు. నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివవాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు
- K Sammaiah
- Updated on: Mar 7, 2025
- 2:56 pm
నటి రన్యా రావుకు కోర్టులో ఎదురుదెబ్బ… మూడు రోజుల కస్టడీ
బెంగళూర్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల కస్టడీకి అప్పగించించి న్యాయస్థానం . ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు . రన్యా రావుకు నాలుగు రోజుల కస్టడీ కోరారు . 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రన్యా రావు 27 సార్లు దుబాయ్కు వెళ్లారని వెల్లడించారు DRI
- K Sammaiah
- Updated on: Mar 7, 2025
- 2:36 pm
ట్రంప్ దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న కెనడా ప్రధాని.. వీడియో వైరల్
ట్రంప్ కొరడా దెబ్బలు కొడుతుంటే, కన్నీళ్లు కారుతున్నాయి. దుఃఖం కట్టలు తెంచుకుంటుందోంది. ఇది ఏ కామన్మ్యాన్కో కాదు.. ఏకంగా కెనడా ప్రధాని కన్నీళ్లు కార్చాడు. కెనడా ప్రధాని ట్రూడో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గద్గద స్వరంతో మాట్లాడారు. ట్రంప్ టారిఫ్ నిర్ణయాల తర్వాత ట్రూడో మీడియా కెమెరాలకు ఇలా కన్నీళ్లతో కనిపించారు. అధికారంలో ఉన్న ప్రతిరోజు కెనడా ప్రజల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యమని ట్రూడో
- K Sammaiah
- Updated on: Mar 7, 2025
- 2:21 pm
ఇక నుంచి సినిమా టికెట్ ధర రూ.200… మల్టీప్లెక్స్లు సహా అన్ని థియేటర్లకు ఒకటే రేటు
కర్నాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.4,08,647 కోట్ల బడ్జెట్ను సభ ముందు పెట్టారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్లో పెద్ద పీట వేశారు. సినిమా రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నట్లు సిద్ధ రామయ్య వివరించారు. సినీ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మల్టీప్లెక్స్లు సహా అన్ని థియేటర్లకు ఒకటే రేటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు
- K Sammaiah
- Updated on: Mar 7, 2025
- 1:53 pm
మాజీమంత్రి మల్లారెడ్డి పేరున్న స్టిక్కర్తో కారు బీభత్సం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి రహదారిపై కారు అతివేగంతో బీభత్సం సృష్టించింది. ఆ కారుపై మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి స్డిక్కర్ ఉండటం ఆసక్తిగా మారింది. ప్రగతినగర్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో ఫట్ పాత్ పై ఉన్న దుకాణాలను కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. చివరికి చెరుకు రసం స్టాల్ ను ఢీకొట్టి ఆగిపోయింది కారు. ఈ ప్రమాదంలో షుగర్ కేన్ స్టాల్ పూర్తిగా ధ్వంసం అయింది. ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో
- K Sammaiah
- Updated on: Mar 6, 2025
- 8:00 pm
కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ దిగాయి.. కార్మికుల ఆచూకి దొరికినట్లేనా?
SLBC రెస్క్యూ ఆపరేషన్కు కేరళ సర్కార్ 2 క్యాడవర్ డాగ్స్ను శ్రీశైలం పంపించింది. వాసనల్ని పసిగట్టడంలో ఈ డాగ్స్ వెరీ స్పెషల్. అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి క్యాడవర్ డాగ్స్ సొంతం. కేరళలోని వయనాడ్ను రాత్రికి రాత్రి వరదలు ముంచెత్తిన తర్వాత శిథిలాల కింద అనేక మందిని ఈ డాగ్స్ గుర్తించాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్లో తలమునకై పోయాయి. దీంతో కేరళ సర్కార్ నేషనల్
- K Sammaiah
- Updated on: Mar 6, 2025
- 4:45 pm
టీమిండియా క్రికెటర్ షమీపై అతివాద ముస్లిం సంస్థల ఆగ్రహం… మ్యాచ్ ఆడుతూ నీళ్లు తాగడంపై అభ్యంతరం
ఆస్ట్రేలియాతో ఛాపియన్స్ ట్రోఫి సెమీఫైనల్ మ్యాచ్ విరామంలో టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నీళ్లు , ఎనర్జీ డ్రింక్ను తాగడంపై ముస్లిం సంస్థలు మండిపడుతున్నాయి. రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమీ పెద్ద పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం యువకుడు, యువతి ఉపవాసం చేయాలని షరియత్లో ఉందని, ఎంతో ఆరోగ్యంగా ఉన్న షమీ మ్యాచ్ ఆడుతూ నీళ్లను,
- K Sammaiah
- Updated on: Mar 6, 2025
- 3:19 pm
ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో భారీ ఊరట.. ఆ సినిమా కేసులో విచారణకు స్టే
వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు..కాస్త ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి నమోదైన కేసులో విచారణపై హైకోర్ట్ స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ
- K Sammaiah
- Updated on: Mar 6, 2025
- 2:36 pm
ముంబైలో టెస్లా షోరూం రెడీ.. నెలవారీ అద్దె ఆమాత్రం ఉంటుంది లే!
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో అడుగుపెట్టేందుకు అంతా రెడీ అయిపోయింది. టెస్లా తొలి షోరూమ్ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముస్తాబవుతోంది. ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో నాలుగు వేల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్కుగాను కంపెనీ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అద్దె ఏడాదికి 5 శాతం
- K Sammaiah
- Updated on: Mar 6, 2025
- 2:01 pm
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం… రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ గెలుపు
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అంజిరెడ్డి గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో BJP అభ్యర్థి విజయం సాధించారు. చివరి వరకు హోరాహోరీగా కౌంటింగ్ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి
- K Sammaiah
- Updated on: Mar 5, 2025
- 8:32 pm
బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ రెడీ? కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలోప్రజలకు అందుబాటులో
- K Sammaiah
- Updated on: Mar 5, 2025
- 7:15 pm