ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారుల హర్షం.. చిత్రాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బులు జమ చేశారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
