AP CM YS Jagan: ఏపీలో జగనన్న పచ్చతోరణం వనమహోత్సవం.. మొక్క నాటి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చిత్రాలు
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. రాగి, వేప మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ఓ యజ్ఞంలా చేపట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Most Read Stories