Schloss Elmau Hotel: ఏసీ కూడా లేని ఈ హోటల్లో జీ9 శిఖరాగ్ర సమావేశం..ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా
Schloss Elmau Hotel : G-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు, ప్రధాని మోడీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీలోని ష్లోస్ ఎల్మౌ హోటల్లో జి-7 శిఖరాగ్ర సమావేశానికి.. నేతల బసకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. G-7 శిఖరాగ్ర సమావేశానికి వేదికగా మారిన ఈ హోటల్ విశేషాలు మీ కోసం
Most Read Stories