Indonesian Submarine : గల్లంతైన ఇండోనేషియా జలాంతర్గామి కోసం ముమ్మరంగా గాలింపు, రంగంలోకి భారత్

India Joins Rescue Ops For Missing Indonesian Submarine: జలాంతర్గామి మునిగిపోయిందని భావిస్తున్న ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలు, చమురు ఆనవాళ్లను గుర్తించారు.

| Edited By: Phani CH

Updated on: Apr 22, 2021 | 11:05 PM

సముద్రంలో మునిగిపోయిన తమ జలాంతర్గామి​ని గుర్తించేందుకు ఇండోనేసియా నావికాదళం గాలింపు ముమ్మరం చేసింది. ఐదు నౌకలు, ఓ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది.

సముద్రంలో మునిగిపోయిన తమ జలాంతర్గామి​ని గుర్తించేందుకు ఇండోనేసియా నావికాదళం గాలింపు ముమ్మరం చేసింది. ఐదు నౌకలు, ఓ హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది.

1 / 5
సముద్రాల్లో గాలింపు కోసం ఉపయోగించే అధునాతన సాంకేతికత ఉన్న ఓ సర్వే నౌకను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించింది.

సముద్రాల్లో గాలింపు కోసం ఉపయోగించే అధునాతన సాంకేతికత ఉన్న ఓ సర్వే నౌకను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించింది.

2 / 5
600-700 మీటర్ల లోతుకు జలాంతర్గామి పడిపోయి ఉంటుందని ఇండోనేషియా నావికాదళం భావిస్తోంది. ఇండోనేసియా సైన్యానికి సహాయంగా భారత్ సైతం రంగంలోకి దిగింది.

600-700 మీటర్ల లోతుకు జలాంతర్గామి పడిపోయి ఉంటుందని ఇండోనేషియా నావికాదళం భావిస్తోంది. ఇండోనేసియా సైన్యానికి సహాయంగా భారత్ సైతం రంగంలోకి దిగింది.

3 / 5
జలాంతర్గామి గల్లంతైన ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలను గుర్తించినట్లు ఇండోనేసియా ఆర్మీ తెలిపింది.

జలాంతర్గామి గల్లంతైన ప్రాంతానికి 2.5 నాట్స్ దూరంలో నీటి కదలికలను గుర్తించినట్లు ఇండోనేసియా ఆర్మీ తెలిపింది.

4 / 5
ప్రమాదం జరిగిన జలాంతర్గామిలో 53 మంది ఉన్నారు. బాలీ తీరంలో నంగ్గల్ల-402 అనే జలాంతర్గామి బుధవారం గల్లంతైంది. టార్పిడోలను పరీక్షించే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన జలాంతర్గామిలో 53 మంది ఉన్నారు. బాలీ తీరంలో నంగ్గల్ల-402 అనే జలాంతర్గామి బుధవారం గల్లంతైంది. టార్పిడోలను పరీక్షించే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

5 / 5
Follow us