ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఇకపై డోర్ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
వందేభారత్ రైళ్లు భారతీయ రైల్వే రూపురేకలనే మార్చేశాయి. ప్రయాణికుల భద్రత దృష్టా ఈ ట్రైన్లలో ఆటోమేటిక్ డోర్ సిష్టమ్ను తీసుకొచ్చారు. అయితే ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల కొంత మంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.. ట్రైన్ బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందే డోర్లు ఆటో క్లోజ్ అవ్వడంతో కొందరు రైలు ఎక్కలేకపోతుంటే, మరికొందరు దిగలేక లోపలే ఉండిపోతున్నారు. ఈ సమస్యను అదిగమించేందుకు తాజాగా రైల్వేశాఖ కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అవేంటో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
