శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి కీలక హెచ్చరిక.. తిరుమలలో కొత్త భద్రతా నిబంధనలు అమలు!
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనే నిర్ణయాలపై దృష్టి పెట్టింది. తిరుమల మాడ వీధులతో పాటు కొండంతా నిఘా పెట్టింది. భద్రతాపరంగా సమిష్టిగా పనిచేసేలా ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల భద్రత మరింత కట్టుదిట్టం కానుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
