మట్టి దిబ్బల కింద ధాన్యాన్ని ఎందుకు పాతి పెడతారంటే.? అక్కడ ఇదే ఆనవాయితీ..
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పాత్ర ధాన్యం పేరుతో మట్టి దిబ్బల కింద ధాన్యాన్ని నిల్వ చేసే అరుదైన సంప్రదాయం ఉంది. ఇది కీటకాలు, వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడటమే కాకుండా పోషకాలను పుష్కలంగా ఉంచి, ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని స్థానికులు నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ పద్ధతిని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
