AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ‘మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ కోసం కేంద్రం కీలక నిర్ణయం.. టెక్నాలజీలో భారత్ సరికొత్త విప్లవం..

ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

Srikar T
|

Updated on: Mar 07, 2024 | 11:37 PM

Share
ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది.

ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది.

1 / 5
తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

2 / 5

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పారిశ్రమల వరకు అన్నింటా తానై, అన్నీ తానై ఈ సాంకేతికత విప్లవంలా దూసుకుపోతోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఐటీ సంస్థలు ఆధునికతను మరింత అందిజుచ్చుకుంటున్నాయి.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పారిశ్రమల వరకు అన్నింటా తానై, అన్నీ తానై ఈ సాంకేతికత విప్లవంలా దూసుకుపోతోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఐటీ సంస్థలు ఆధునికతను మరింత అందిజుచ్చుకుంటున్నాయి.

3 / 5
దీనిని అందిపుచ్చుకొని మరిన్ని గొప్ప విజయావకాశాలు సాధించాలని భారత ప్రధాని చాలా సార్లు ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా నేడు ఈ సరికొత్త నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

దీనిని అందిపుచ్చుకొని మరిన్ని గొప్ప విజయావకాశాలు సాధించాలని భారత ప్రధాని చాలా సార్లు ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా నేడు ఈ సరికొత్త నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

4 / 5
'మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా' అనే విజన్ తో భారత్ సాంకేతిక పరంగా అత్యున్నత శిఖరాన్ని చేరాలని సంకల్పించారు ప్రధాని. ఈ మిషన్ ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చన్నారు.

'మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా' అనే విజన్ తో భారత్ సాంకేతిక పరంగా అత్యున్నత శిఖరాన్ని చేరాలని సంకల్పించారు ప్రధాని. ఈ మిషన్ ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చన్నారు.

5 / 5
Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి