AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ‘మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ కోసం కేంద్రం కీలక నిర్ణయం.. టెక్నాలజీలో భారత్ సరికొత్త విప్లవం..

ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

Srikar T
|

Updated on: Mar 07, 2024 | 11:37 PM

Share
ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది.

ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది.

1 / 5
తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

2 / 5

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పారిశ్రమల వరకు అన్నింటా తానై, అన్నీ తానై ఈ సాంకేతికత విప్లవంలా దూసుకుపోతోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఐటీ సంస్థలు ఆధునికతను మరింత అందిజుచ్చుకుంటున్నాయి.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పారిశ్రమల వరకు అన్నింటా తానై, అన్నీ తానై ఈ సాంకేతికత విప్లవంలా దూసుకుపోతోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఐటీ సంస్థలు ఆధునికతను మరింత అందిజుచ్చుకుంటున్నాయి.

3 / 5
దీనిని అందిపుచ్చుకొని మరిన్ని గొప్ప విజయావకాశాలు సాధించాలని భారత ప్రధాని చాలా సార్లు ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా నేడు ఈ సరికొత్త నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

దీనిని అందిపుచ్చుకొని మరిన్ని గొప్ప విజయావకాశాలు సాధించాలని భారత ప్రధాని చాలా సార్లు ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా నేడు ఈ సరికొత్త నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

4 / 5
'మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా' అనే విజన్ తో భారత్ సాంకేతిక పరంగా అత్యున్నత శిఖరాన్ని చేరాలని సంకల్పించారు ప్రధాని. ఈ మిషన్ ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చన్నారు.

'మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా' అనే విజన్ తో భారత్ సాంకేతిక పరంగా అత్యున్నత శిఖరాన్ని చేరాలని సంకల్పించారు ప్రధాని. ఈ మిషన్ ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చన్నారు.

5 / 5
Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం