ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పతకాలలో తగ్గేదేలే.. సత్తా చాటిన భారత మహిళలు.. 21 ఏళ్లలో ఎన్ని సాధించిందంటే?

ఈ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు సాధించిన మొత్తం 39 పతకాలలో 21 కాంస్య పతకాలను భారత్ సాధించింది. అంటే స్వర్ణం, రజతం కలుపుకుని మొత్తం 18 పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి.

|

Updated on: May 20, 2022 | 6:09 AM

ప్రపంచం అంతా ‘క్వీన్ ఆఫ్ ద రింగ్’ అని పిలుచుకునే పేరు భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అనే సంగతి తెలిసిందే. మేరీకోమ్ లేకుండా మహిళల ప్రపంచ బాక్సింగ్ గురించిన చర్చ అసంపూర్తిగా ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌పై దృష్టి పెట్టడం వల్ల, మేరీ కోమ్ ఈసారి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పంచ్ వేయలేదు. కానీ ఈ రింగ్‌లో ఆమె అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా నిలిచింది.

ప్రపంచం అంతా ‘క్వీన్ ఆఫ్ ద రింగ్’ అని పిలుచుకునే పేరు భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అనే సంగతి తెలిసిందే. మేరీకోమ్ లేకుండా మహిళల ప్రపంచ బాక్సింగ్ గురించిన చర్చ అసంపూర్తిగా ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌పై దృష్టి పెట్టడం వల్ల, మేరీ కోమ్ ఈసారి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పంచ్ వేయలేదు. కానీ ఈ రింగ్‌లో ఆమె అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా నిలిచింది.

1 / 6
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధిక కాంస్య పతకాలు సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు సాధించిన మొత్తం 39 పతకాలలో 21 కాంస్య పతకాలను భారత్ సాధించింది. అంటే స్వర్ణం, రజతం కలుపుకుని మొత్తం 18 పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధిక కాంస్య పతకాలు సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు సాధించిన మొత్తం 39 పతకాలలో 21 కాంస్య పతకాలను భారత్ సాధించింది. అంటే స్వర్ణం, రజతం కలుపుకుని మొత్తం 18 పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి.

2 / 6
2001లో ఛాంపియన్‌షిప్ ప్రారంభ ఎడిషన్‌లో తన పంచ్‌తో భారత్‌కు రజతం గెలిచిన తర్వాత మేరీ కోమ్, మరుసటి సంవత్సరం అంటే 2002లో, అంటాల్యలో జరిగిన 45 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకోవడంతో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2005, 2006, 2008 సంవత్సరాల్లో 46 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2010లో 48 కేజీల విభాగంలో పాల్గొని 5వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆపై సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో 48 కేజీల విభాగంలో మళ్లీ స్వర్ణం సాధించింది.

2001లో ఛాంపియన్‌షిప్ ప్రారంభ ఎడిషన్‌లో తన పంచ్‌తో భారత్‌కు రజతం గెలిచిన తర్వాత మేరీ కోమ్, మరుసటి సంవత్సరం అంటే 2002లో, అంటాల్యలో జరిగిన 45 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకోవడంతో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2005, 2006, 2008 సంవత్సరాల్లో 46 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2010లో 48 కేజీల విభాగంలో పాల్గొని 5వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆపై సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో 48 కేజీల విభాగంలో మళ్లీ స్వర్ణం సాధించింది.

3 / 6
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన స్వర్ణాల్లో సగానికి పైగా మేరీకోమ్ గెలుచుకుంది. భారతదేశాన్ని పక్కన పెడితే, ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్ సాధించినన్ని బంగారు పతకాలు సాధించిన మహిళా బాక్సర్ ప్రపంచంలో ఎవరూ లేరు. మేరీ కోమ్ 6 సార్లు ఈ టైటిల్‌ను సాధించింది.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన స్వర్ణాల్లో సగానికి పైగా మేరీకోమ్ గెలుచుకుంది. భారతదేశాన్ని పక్కన పెడితే, ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్ సాధించినన్ని బంగారు పతకాలు సాధించిన మహిళా బాక్సర్ ప్రపంచంలో ఎవరూ లేరు. మేరీ కోమ్ 6 సార్లు ఈ టైటిల్‌ను సాధించింది.

4 / 6
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న అన్ని దేశాల్లో అత్యధిక పతకాలు సాధించినవారిలో భారత్ టాప్ 5లో ఉంది. భారత అమ్మాయిలు త్రివర్ణ పతాకం గౌరవం కోసం తమ సత్తాను ప్రదర్శించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకపోవడం వల్ల ఇది సాధ్యమైంది. పరిమిత వనరులున్నా పెద్ద మైదానాన్ని ఎలా గెలవాలో చూపించారు.

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న అన్ని దేశాల్లో అత్యధిక పతకాలు సాధించినవారిలో భారత్ టాప్ 5లో ఉంది. భారత అమ్మాయిలు త్రివర్ణ పతాకం గౌరవం కోసం తమ సత్తాను ప్రదర్శించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకపోవడం వల్ల ఇది సాధ్యమైంది. పరిమిత వనరులున్నా పెద్ద మైదానాన్ని ఎలా గెలవాలో చూపించారు.

5 / 6
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ ఆధిపత్యం సాధించింది. కారణం ఒకరు కాదు ముగ్గురు – నిఖత్ జరీన్, ప్రవీణ్ హుడా, మనీషా. ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు చెందిన ఈ ముగ్గురు రింగ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో 21 ఏళ్ల మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రస్తుతం 39కి చేరుకుంది. నిఖత్ బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. కాగా, మనీషా, హుడా కాంస్య పతకం సాధించింది.

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మళ్లీ ఆధిపత్యం సాధించింది. కారణం ఒకరు కాదు ముగ్గురు – నిఖత్ జరీన్, ప్రవీణ్ హుడా, మనీషా. ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు చెందిన ఈ ముగ్గురు రింగ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో 21 ఏళ్ల మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రస్తుతం 39కి చేరుకుంది. నిఖత్ బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. కాగా, మనీషా, హుడా కాంస్య పతకం సాధించింది.

6 / 6
Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..