Champions Trophy: ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఛాంపియన్లుగా నిలిచిన ముగ్గురు భారత ఆటగాళ్లు!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో తొలిసారి, ధోని కెప్టెన్సీలో రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్, ఇప్పుడో రోహిత్ కెప్టెన్సీలో మూడో కప్పు కొట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
