Medaram Jatara: వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వైఎస్ షర్మిల..
Medaram Jatara: వైఎస్సార్ టిపి(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) గురువారం మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ (sammakka Saralamma)కు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఆదివాసీ ఆచార వ్యవహారాల గురించి షర్మిల తెలుసుకున్నారు.
Feb 03, 2022 | 9:01 PM
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల దర్శించుకున్నారు. ఆదివాసీ కళాకారుల ఊరేగింపు మధ్య అమ్మవారి గద్దెలవద్దకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు.