Medaram Jatara: వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వైఎస్ షర్మిల..
Medaram Jatara: వైఎస్సార్ టిపి(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) గురువారం మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ (sammakka Saralamma)కు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఆదివాసీ ఆచార వ్యవహారాల గురించి షర్మిల తెలుసుకున్నారు.
Most Read Stories