Tirumala: వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తుల రద్దీ నెలకొంటుంది.. ఒక రోజు నుంచి పది రోజులకు ఎప్పుడు పొడిగించారో తెలుసా..
హిందూ మతంలో ఏకాదశి తిధికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకొక్క ఏకాదశికి ఒకొక్క పేరు. అయితే సూర్యుడు ధనుర్మాసంలో ఉత్తరాయణంలోకి అడుగు పెట్టడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి విష్ణు పురాణంలో ఉంది. ఈ రోజున ఏదైనా వైష్ణవ దేవాలయంలో స్వామివారి దర్శించుకోవడం అది కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అందుకనే కలియుగ దైవం కొలువైన తిరుమలకు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
