Varanasi: వారణాసి వెళ్లాలనుకుంటున్నారా.. విశ్వేశ్వరుడి, విశాలాక్షి దర్శనంతో పాటు.. ఈ ప్రదేశాలను చూడడం మర్చిపోవద్దు
ఉత్తరప్రదేశ్లోని గంగా నది ఒడ్డున ఉన్న వారణాసిని బనారస్, కాశీ అని కూడా పిలుస్తారు. ఈ నగర చరిత్ర పురాణాలతో ముడిపడి ఉంది. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం శివయ్య నగరంగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల వారణాసి నగరం చాలా ప్రత్యేకమైనది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువుల విశ్వాసం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు కాశీ చేరుకుంటారు. అయితే ఈ నగరంలో అనేక పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి. గంగా స్నానం చేయడానికి విశ్వేశ్వరుడి, విశాలాక్షి దర్శనం కోసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి భారతీయులతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
