Tirupati: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. మధ్యాహ్నం 12 గం. ల తర్వాతే స్వామివారి దర్శనానికి అనుమతి..
తిరుమల ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయంలో ఉన్న ఉన్న గర్భాలయ, ఉప దేవాలయాల పై కప్పులతో పాటు ఆలయ ప్రాంగణం, గోడలతో సహా పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం అర్చకులు సంప్రదాయంగా శుద్ధి చేస్తారు. ఈ ఆలయ శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. నీటితో శుద్ధి చేసిన అనంతరం ఆలయ పైకప్పులు, గోడలపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
